పార్కుల్ని ఓపెన్ చేసిన దుబాయ్: కఠినంగా నిబంధనల అమలు
- May 14, 2021
దుబాయ్: దుబాయ్ పబ్లిక్ పార్కుల్ని తిరిగి ప్రారంభించారు.ఈద్ అల్ ఫితర్ తొలి రోజునఉదయం 8 గంటలకు వీటిని తిరిగి ప్రారంభించారు. అయితే, ఐదుగురి కంటే ఎక్కువమంది ఓ చోట గుమికూడకుండా చర్యలు తీసుకుంటున్నారు. అల్ సఫా, జబీల్,అ ల్ మమ్జార్, మిష్రిఫ్, అల్ ఖోర్ ప్రాంతాల్లో పార్కులు తెరవబడ్డాయి. రాత్రి 11 గంటల వరకు ఇవి తెరిచి వుంటాయి. పార్కుల్లోని అన్ని చోట్లా ఎప్పటికప్పుడు డిసిన్ఫెక్షన్ చేస్తారు. సేఫ్ డిస్టెన్సింగ్ కోసం స్టిక్కర్లను కూడా పొందుపరిచారు.
తాజా వార్తలు
- డోనాల్డ్ ట్రంప్ కొత్త స్కీమ్..
- జల వివాదాల పై రాష్ట్రాలకు ప్రధాని మోదీ కీలక సూచన
- ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’తో రాష్ట్రాల మధ్య సాంస్కృతిక బంధం బలోపేతం: గవర్నర్ శుక్లా
- గోదావరి-కావేరి అనుసంధానం పై కేంద్రం యోచన: సీఎం చంద్రబాబు
- ఎన్టీఆర్ స్ఫూర్తితో తెలంగాణ అభివృద్ధి: సీఎం రేవంత్
- BD50,000 తమ్కీన్-SIO ఫ్రాడ్.. ఐదుగురికి జైలు శిక్ష..!!
- బేస్మెంట్, అసురక్షిత పార్టిషన్ లపై ఫైర్ ఫోర్స్ హెచ్చరిక..!!
- ఒమన్ను హెచ్చరించిన ట్రంప్..!!
- ఖతార్ వ్యాప్తంగా ఈద్ వేడుకలు..!!
- సౌదీలో 10 మంది ఉల్లంఘనదారులకు భారీ జరిమానా..!!









