పార్కుల్ని ఓపెన్ చేసిన దుబాయ్: కఠినంగా నిబంధనల అమలు
- May 14, 2021
దుబాయ్: దుబాయ్ పబ్లిక్ పార్కుల్ని తిరిగి ప్రారంభించారు.ఈద్ అల్ ఫితర్ తొలి రోజునఉదయం 8 గంటలకు వీటిని తిరిగి ప్రారంభించారు. అయితే, ఐదుగురి కంటే ఎక్కువమంది ఓ చోట గుమికూడకుండా చర్యలు తీసుకుంటున్నారు. అల్ సఫా, జబీల్,అ ల్ మమ్జార్, మిష్రిఫ్, అల్ ఖోర్ ప్రాంతాల్లో పార్కులు తెరవబడ్డాయి. రాత్రి 11 గంటల వరకు ఇవి తెరిచి వుంటాయి. పార్కుల్లోని అన్ని చోట్లా ఎప్పటికప్పుడు డిసిన్ఫెక్షన్ చేస్తారు. సేఫ్ డిస్టెన్సింగ్ కోసం స్టిక్కర్లను కూడా పొందుపరిచారు.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడితో భేటీ అయిన కువైట్ విదేశాంగ మంత్రి
- ఏపీ రాజధానిగా అమరావతి ఖరారు..కేంద్రం అధికారిక గెజిట్ విడుదల
- ఒక్క రాత్రిలోనే తుడిచిపెట్టేస్తాం: డోనాల్డ్ ట్రంప్
- విశాఖలో డేటా సెంటర్ శంకుస్థాపనకు ముహూర్తం ఫిక్స్
- ఏపీలో విచిత్ర వాతవరణం: మండుతున్న ఎండలు.. కురుస్తున్న వర్షాలు
- ఆదిలాబాద్ ఎయిర్పోర్టుకు ముహూర్తం ఫిక్స్
- ఒకే ఫోన్ కాల్తో BD1,030 కోల్పోయిన మహిళ..!!
- వెబ్సైట్ల విశ్వసనీయత పై SDAIA కీలక సూచనలు..!!
- దుబాయ్-షార్జా-అజ్మాన్ మధ్య కొత్త ట్రాన్స్ పోర్ట్ ప్రణాళిక..!!
- హోర్ముజ్ రాకపోకల పై ఒమన్, ఇరాన్ చర్చలు..!!









