నైట్ కర్ఫ్యూ ముగింపు: రాత్రి వేళ ట్రేడింగ్ నిషేధం
- May 14, 2021
మస్కట్: రాత్రి కర్ఫ్యూని ఒమన్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. కోవిడ్ 19 వ్యాప్తి నేపథ్యంలో రాత్రి కర్ఫ్యూని ఇటీవల ఒమన్ అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు కార్యకలాపాలపై బ్యాన్ విధిస్తూ సుప్రీం కమిటీ గతంలో నిర్ణయం తీసుకుంది. మే 8 నుంచి అమల్లోకి వచ్చిన ఈ నిబంధనల్లో పగటి వేళ కమర్షియల్ యాక్టివిటీస్ మీద కూడా నిషేధం విధించారు.
తాజా వార్తలు
- డోనాల్డ్ ట్రంప్ కొత్త స్కీమ్..
- జల వివాదాల పై రాష్ట్రాలకు ప్రధాని మోదీ కీలక సూచన
- ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’తో రాష్ట్రాల మధ్య సాంస్కృతిక బంధం బలోపేతం: గవర్నర్ శుక్లా
- గోదావరి-కావేరి అనుసంధానం పై కేంద్రం యోచన: సీఎం చంద్రబాబు
- ఎన్టీఆర్ స్ఫూర్తితో తెలంగాణ అభివృద్ధి: సీఎం రేవంత్
- BD50,000 తమ్కీన్-SIO ఫ్రాడ్.. ఐదుగురికి జైలు శిక్ష..!!
- బేస్మెంట్, అసురక్షిత పార్టిషన్ లపై ఫైర్ ఫోర్స్ హెచ్చరిక..!!
- ఒమన్ను హెచ్చరించిన ట్రంప్..!!
- ఖతార్ వ్యాప్తంగా ఈద్ వేడుకలు..!!
- సౌదీలో 10 మంది ఉల్లంఘనదారులకు భారీ జరిమానా..!!









