నైట్ కర్ఫ్యూ ముగింపు: రాత్రి వేళ ట్రేడింగ్ నిషేధం
- May 14, 2021
మస్కట్: రాత్రి కర్ఫ్యూని ఒమన్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. కోవిడ్ 19 వ్యాప్తి నేపథ్యంలో రాత్రి కర్ఫ్యూని ఇటీవల ఒమన్ అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు కార్యకలాపాలపై బ్యాన్ విధిస్తూ సుప్రీం కమిటీ గతంలో నిర్ణయం తీసుకుంది. మే 8 నుంచి అమల్లోకి వచ్చిన ఈ నిబంధనల్లో పగటి వేళ కమర్షియల్ యాక్టివిటీస్ మీద కూడా నిషేధం విధించారు.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడితో భేటీ అయిన కువైట్ విదేశాంగ మంత్రి
- ఏపీ రాజధానిగా అమరావతి ఖరారు..కేంద్రం అధికారిక గెజిట్ విడుదల
- ఒక్క రాత్రిలోనే తుడిచిపెట్టేస్తాం: డోనాల్డ్ ట్రంప్
- విశాఖలో డేటా సెంటర్ శంకుస్థాపనకు ముహూర్తం ఫిక్స్
- ఏపీలో విచిత్ర వాతవరణం: మండుతున్న ఎండలు.. కురుస్తున్న వర్షాలు
- ఆదిలాబాద్ ఎయిర్పోర్టుకు ముహూర్తం ఫిక్స్
- ఒకే ఫోన్ కాల్తో BD1,030 కోల్పోయిన మహిళ..!!
- వెబ్సైట్ల విశ్వసనీయత పై SDAIA కీలక సూచనలు..!!
- దుబాయ్-షార్జా-అజ్మాన్ మధ్య కొత్త ట్రాన్స్ పోర్ట్ ప్రణాళిక..!!
- హోర్ముజ్ రాకపోకల పై ఒమన్, ఇరాన్ చర్చలు..!!









