44 డిగ్రీలకు చేరుకోనున్న ఉష్ణోగ్రతలు
- May 14, 2021
మస్కట్: అల్ వుస్తా గవర్నరేట్ పరిధిలో అత్యధికంగా 44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం వుంది. కాగా, దోఫార్ గవర్నరేట్ పరిధిలో వర్షం కురిసే అవకాశం వుందని ఒమన్ మిటియరాలజీ పేర్కొంది. ఆకాశం సాధారణంగానే వుంటుందనీ, కొన్ని చోట్ల మేఘాలు కనిపిస్తాయని ఒమన్ వాతావరణ శాఖ వెల్లడించింది. అల్ హజార్ మౌంటెయిన్స్ అలాగే కొన్ని ప్రాంతాల్లో మేఘాలు దట్టంగా కనిపిస్తాయి. కోస్టల్ ప్రాంతాలతోపాటు ఇతర ప్రాంతాల్లోనూ పరిస్థితులు సాధారణంగానే వుంటాయి. విలాయత్ ఆఫ్ సీబ్ మరియు అదామ్ ప్రాంతాల్లో అత్యధికంగా 43 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. జబాల్ షమ్హాన్ ప్రాంతంలో అత్యల్పంగా 27 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
తాజా వార్తలు
- డోనాల్డ్ ట్రంప్ కొత్త స్కీమ్..
- జల వివాదాల పై రాష్ట్రాలకు ప్రధాని మోదీ కీలక సూచన
- ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’తో రాష్ట్రాల మధ్య సాంస్కృతిక బంధం బలోపేతం: గవర్నర్ శుక్లా
- గోదావరి-కావేరి అనుసంధానం పై కేంద్రం యోచన: సీఎం చంద్రబాబు
- ఎన్టీఆర్ స్ఫూర్తితో తెలంగాణ అభివృద్ధి: సీఎం రేవంత్
- BD50,000 తమ్కీన్-SIO ఫ్రాడ్.. ఐదుగురికి జైలు శిక్ష..!!
- బేస్మెంట్, అసురక్షిత పార్టిషన్ లపై ఫైర్ ఫోర్స్ హెచ్చరిక..!!
- ఒమన్ను హెచ్చరించిన ట్రంప్..!!
- ఖతార్ వ్యాప్తంగా ఈద్ వేడుకలు..!!
- సౌదీలో 10 మంది ఉల్లంఘనదారులకు భారీ జరిమానా..!!









