44 డిగ్రీలకు చేరుకోనున్న ఉష్ణోగ్రతలు
- May 14, 2021
మస్కట్: అల్ వుస్తా గవర్నరేట్ పరిధిలో అత్యధికంగా 44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం వుంది. కాగా, దోఫార్ గవర్నరేట్ పరిధిలో వర్షం కురిసే అవకాశం వుందని ఒమన్ మిటియరాలజీ పేర్కొంది. ఆకాశం సాధారణంగానే వుంటుందనీ, కొన్ని చోట్ల మేఘాలు కనిపిస్తాయని ఒమన్ వాతావరణ శాఖ వెల్లడించింది. అల్ హజార్ మౌంటెయిన్స్ అలాగే కొన్ని ప్రాంతాల్లో మేఘాలు దట్టంగా కనిపిస్తాయి. కోస్టల్ ప్రాంతాలతోపాటు ఇతర ప్రాంతాల్లోనూ పరిస్థితులు సాధారణంగానే వుంటాయి. విలాయత్ ఆఫ్ సీబ్ మరియు అదామ్ ప్రాంతాల్లో అత్యధికంగా 43 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. జబాల్ షమ్హాన్ ప్రాంతంలో అత్యల్పంగా 27 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







