ఓసీఐ కార్డుల విషయంలో కొత్త మార్గదర్శకాలు విడుదల చేసిన ఇండియన్ కాన్సులేట్
- May 14, 2021
దుబాయ్: దుబాయ్ లోని ఇండియన్ కాన్సులేట్ జనరల్, భారత పౌరులకు కొత్త మార్గదర్శకాల్ని జారీ చేసింది. ఓసిఐ కార్డుల రీ-ఇష్యూయెన్స్ విషయమై మార్గదర్శకాల్ని జారీ చేయడం జరిగింది. ఓసిఐ కార్డులు కలిగినవారికి కొత్త ఫారిన్ పాస్ పోర్టుల్ని జారీ చేయడానికి సంబంధించి ప్రకటన చేశారు.20 ఏళ్ళ వయసు వరకు వారికి కొత్త పాస్ పోర్టు జారీ చేసిన ప్రతిసారీ ఓసీఐ రీ-ఇష్యూయెన్స్ అవసరం వుండదనీ, 50 ఏళ్ళు పైబడినవారికి మాత్రం ఓసారి జారీ చేయడం జరుగుతందని నోటీసులో పేర్కొన్నారు.20 ఏళ్ళు పూర్తయినవారికి ఇచ్చే కొత్త పాస్ పోర్టు సమయంలోనే కొత్త ఓసీఐ కార్డు అవసరం వుంటుంది.ఫారిన్ భాగస్వామి లేదా విదేశీ మూలాలున్న భాగస్వామి విషయంలో కూడా పై నిబంధనలే వర్తిస్తాయి.పెళ్ళికి సంబంధించిన సర్టిఫికెట్ జత చేయవలసిన అవసరం వుంటుంది.మార్పులు చేర్పుల సమయంలో సంబంధిత పత్రాలు తప్పనిసరి. ఈ సర్వీసు ఉచితంగానే లభిస్తుంది.
తాజా వార్తలు
- డోనాల్డ్ ట్రంప్ కొత్త స్కీమ్..
- జల వివాదాల పై రాష్ట్రాలకు ప్రధాని మోదీ కీలక సూచన
- ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’తో రాష్ట్రాల మధ్య సాంస్కృతిక బంధం బలోపేతం: గవర్నర్ శుక్లా
- గోదావరి-కావేరి అనుసంధానం పై కేంద్రం యోచన: సీఎం చంద్రబాబు
- ఎన్టీఆర్ స్ఫూర్తితో తెలంగాణ అభివృద్ధి: సీఎం రేవంత్
- BD50,000 తమ్కీన్-SIO ఫ్రాడ్.. ఐదుగురికి జైలు శిక్ష..!!
- బేస్మెంట్, అసురక్షిత పార్టిషన్ లపై ఫైర్ ఫోర్స్ హెచ్చరిక..!!
- ఒమన్ను హెచ్చరించిన ట్రంప్..!!
- ఖతార్ వ్యాప్తంగా ఈద్ వేడుకలు..!!
- సౌదీలో 10 మంది ఉల్లంఘనదారులకు భారీ జరిమానా..!!









