ఓసీఐ కార్డుల విషయంలో కొత్త మార్గదర్శకాలు విడుదల చేసిన ఇండియన్ కాన్సులేట్
- May 14, 2021
దుబాయ్: దుబాయ్ లోని ఇండియన్ కాన్సులేట్ జనరల్, భారత పౌరులకు కొత్త మార్గదర్శకాల్ని జారీ చేసింది. ఓసిఐ కార్డుల రీ-ఇష్యూయెన్స్ విషయమై మార్గదర్శకాల్ని జారీ చేయడం జరిగింది. ఓసిఐ కార్డులు కలిగినవారికి కొత్త ఫారిన్ పాస్ పోర్టుల్ని జారీ చేయడానికి సంబంధించి ప్రకటన చేశారు.20 ఏళ్ళ వయసు వరకు వారికి కొత్త పాస్ పోర్టు జారీ చేసిన ప్రతిసారీ ఓసీఐ రీ-ఇష్యూయెన్స్ అవసరం వుండదనీ, 50 ఏళ్ళు పైబడినవారికి మాత్రం ఓసారి జారీ చేయడం జరుగుతందని నోటీసులో పేర్కొన్నారు.20 ఏళ్ళు పూర్తయినవారికి ఇచ్చే కొత్త పాస్ పోర్టు సమయంలోనే కొత్త ఓసీఐ కార్డు అవసరం వుంటుంది.ఫారిన్ భాగస్వామి లేదా విదేశీ మూలాలున్న భాగస్వామి విషయంలో కూడా పై నిబంధనలే వర్తిస్తాయి.పెళ్ళికి సంబంధించిన సర్టిఫికెట్ జత చేయవలసిన అవసరం వుంటుంది.మార్పులు చేర్పుల సమయంలో సంబంధిత పత్రాలు తప్పనిసరి. ఈ సర్వీసు ఉచితంగానే లభిస్తుంది.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







