సులభతరంగా పెట్టుబడి: తాత్కాలికంగా ఈ-సర్వీసుల రద్దు
- May 15, 2021
ఒమన్: సులభతరంగా పెట్టుబడి, తాత్కాలికంగా తమ ఎలక్ట్రానిక్ సర్వీసుల్ని రద్దు చేసింది. ఈ మేరకు ఇన్వెస్ట్ ఈజీ (సులభతర పెట్టుబడి), ఓ ప్రకటన విడుదల చేసింది. అప్డేట్స్ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించి ఇ-సర్వీసుల్ని అందుబాటులోకి తెస్తామని సంస్థ తమ వినియోగదారులకు సూచించింది. సేవల్లో అంతరాయానికి చింతిస్తున్నట్లు పేర్కొన్నారు నిర్వాహకులు.
తాజా వార్తలు
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్లో విదేశీ వర్సిటీలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!







