భారతదేశానికి 500,000 ఫావిపిరవిర్ ట్యాబ్లెట్లను పంపిన యూఏఈ

- May 15, 2021 , by Maagulf
భారతదేశానికి 500,000 ఫావిపిరవిర్ ట్యాబ్లెట్లను పంపిన యూఏఈ

యూఏఈ: యూఏఈ, భారతదేశానికి 500,000 ఫావిపిరవిర్ ట్యాబ్లెట్లను పంపించింది.కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా వున్న భారతదేశానికి ఈ ఆపత్కాలంలో యూఏఈ అండగా నిలుస్తోంది. భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిథి అరిందమ్ బాగ్చి, యూఏఈ నుంచి భారతదేశానికి అందుతున్న సాయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. స్నేహపూర్వక దేశమైన యూఏఈ నుంచి మరో అర మిలియన్ ఫావిపిరవిర్ ట్యాబ్లెట్లు బహుమతిగా అందడం గొప్ప విషయమని ఆయన అన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com