భారతదేశానికి 500,000 ఫావిపిరవిర్ ట్యాబ్లెట్లను పంపిన యూఏఈ
- May 15, 2021
యూఏఈ: యూఏఈ, భారతదేశానికి 500,000 ఫావిపిరవిర్ ట్యాబ్లెట్లను పంపించింది.కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా వున్న భారతదేశానికి ఈ ఆపత్కాలంలో యూఏఈ అండగా నిలుస్తోంది. భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిథి అరిందమ్ బాగ్చి, యూఏఈ నుంచి భారతదేశానికి అందుతున్న సాయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. స్నేహపూర్వక దేశమైన యూఏఈ నుంచి మరో అర మిలియన్ ఫావిపిరవిర్ ట్యాబ్లెట్లు బహుమతిగా అందడం గొప్ప విషయమని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?
- మహమ్మారి సమయంలో జన్మించిన పిల్లలకు అడ్మిషన్లు..!!
- గల్ఫ్ పెట్రో కెమికల్ ఇండస్ట్రీస్ కంపెనీ యూనిట్ల పై దాడులు..!!









