యూఏఈలో ఎండల తీవ్రత 49 డిగ్రీస్
- June 01, 2015
యూఏఈలో ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మంగళవారం ఉష్ణోగ్రతలు 45 నుంచి 49 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకూ నమోదయ్యే అవకాశం ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ అండ్ సెస్మాలజీ వెల్లడించింది. ప్రధానంగా యూఏఈలోని తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవనున్నాయి. వేడితో కూడిన బలమైన గాలులు వీస్తాయనీ, ఇసుక తుఫాన్లను తలపిస్తాయి గనుక, మోటార్ వాహనాలపై వెళ్ళేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. విజిబులిటీ తక్కువగా ఉంటుంది గనుక, అత్యవసర పరిస్థితుల్లో తప్ప వీలైనంతవరకు ప్రయాణాలు తగ్గించుకోవాలని వాహనదారులకు వాతావరణ శాఖ సూచించింది.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!







