కరోనా బాధితుల్లో సగం మంది 50 ఏళ్ళ లోపువారే
- May 18, 2021ఒమన్: కోవిడ్ 19 ఫీల్డ్ ఆసుపత్రిలో ఆక్యుపెన్సీ రేటు 80 శాతంగా వుంది. అందులో సగం మందికి పైగా 50 ఏళ్ళ లోబడి వయసున్నవారే. ఈ విషయాల్ని కోవిడ్ 19 ఫీల్డ్ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ నబిల్ మొహమ్మద్ అల్ లవాతి వెల్లడించారు. 2020 అక్టోబర్ 6న తొలి కేసు రిజిస్టర్ అయ్యిందనీ, ఇప్పటిదాకా 1,300 కేసుల్ని రిసీవ్ చేసుకోవడం జరిగిందని అన్నారు. 1,200 మంది కోలుకున్నారని తెలిపారు. ఇండియన్ మ్యుటేటెడ్ వైరస్ కూడా ఒమన్ చేరుకుని వుండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!