కరోనా బాధితుల్లో సగం మంది 50 ఏళ్ళ లోపువారే

- May 18, 2021 , by Maagulf
కరోనా బాధితుల్లో సగం మంది 50 ఏళ్ళ లోపువారే

ఒమన్: కోవిడ్ 19 ఫీల్డ్ ఆసుపత్రిలో ఆక్యుపెన్సీ రేటు 80 శాతంగా వుంది. అందులో సగం మందికి పైగా 50 ఏళ్ళ లోబడి వయసున్నవారే. ఈ విషయాల్ని కోవిడ్ 19 ఫీల్డ్ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ నబిల్ మొహమ్మద్ అల్ లవాతి వెల్లడించారు. 2020 అక్టోబర్ 6న తొలి కేసు రిజిస్టర్ అయ్యిందనీ, ఇప్పటిదాకా 1,300 కేసుల్ని రిసీవ్ చేసుకోవడం జరిగిందని అన్నారు. 1,200 మంది కోలుకున్నారని తెలిపారు. ఇండియన్ మ్యుటేటెడ్ వైరస్ కూడా ఒమన్ చేరుకుని వుండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com