రెడ్ లైట్ జంప్ చేసే వాహనాల ఇంపౌండ్: విడుదలకు 50,000 దిర్హాములు చెల్లించాల్సిందే
- May 18, 2021యూఏఈ: రెడ్ లైట్ జంప్ చేసిన వాహనాల్ని ఇంపౌండ్ చేయడం జరుగుతుందనీ, అలాంటి కార్లకు 50,000 దిర్హాములు చెల్లించి విడుదల చేసుకోవాల్సి వుంటుందని అబుదాబీ పోలీస్ స్పష్టం చేసింది. ఉల్లంఘనులకు 1,000 దిర్హాముల జరీమానా విధిస్తారు. 12 బ్లాక్ పాయింట్స్ ఎదుర్కోవాల్సి వుంటుంది. ఫీజులు చెల్లించేవరకు వాహనం ‘ఇంపౌండ్’ చేయబడుతుంది. మూడు నెలల్లోగా వాహనాన్ని రిలీజ్ చేసుకోకపోతే, దాన్ని ఆక్షన్ వేస్తారు.
తాజా వార్తలు
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు
- కువైట్లో బ్యాచిలర్లకు కొత్త కష్టాలు..!
- QR247 మిలియన్లు తిరిగి చెల్లించాలని సీఈఓను ఆదేశించిన కోర్టు
- 2023లో 99%కి చేరుకున్న సౌదీ ఇంటర్నెట్ వినియోగం
- మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం.. అగ్రస్థానంలో భారతీయులు
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ సీజన్..మరో 3 రోజులు పొడిగింపు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం