కరోనా బాధితుల్లో సగం మంది 50 ఏళ్ళ లోపువారే
- May 18, 2021ఒమన్: కోవిడ్ 19 ఫీల్డ్ ఆసుపత్రిలో ఆక్యుపెన్సీ రేటు 80 శాతంగా వుంది. అందులో సగం మందికి పైగా 50 ఏళ్ళ లోబడి వయసున్నవారే. ఈ విషయాల్ని కోవిడ్ 19 ఫీల్డ్ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ నబిల్ మొహమ్మద్ అల్ లవాతి వెల్లడించారు. 2020 అక్టోబర్ 6న తొలి కేసు రిజిస్టర్ అయ్యిందనీ, ఇప్పటిదాకా 1,300 కేసుల్ని రిసీవ్ చేసుకోవడం జరిగిందని అన్నారు. 1,200 మంది కోలుకున్నారని తెలిపారు. ఇండియన్ మ్యుటేటెడ్ వైరస్ కూడా ఒమన్ చేరుకుని వుండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు
- కువైట్లో బ్యాచిలర్లకు కొత్త కష్టాలు..!
- QR247 మిలియన్లు తిరిగి చెల్లించాలని సీఈఓను ఆదేశించిన కోర్టు
- 2023లో 99%కి చేరుకున్న సౌదీ ఇంటర్నెట్ వినియోగం
- మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం.. అగ్రస్థానంలో భారతీయులు
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ సీజన్..మరో 3 రోజులు పొడిగింపు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం