ప్రమాదం జరిగిన చోట గుమికూడినా, ఫొటోలు, వీడియో తీసినా జరీమానా తప్పదు
- May 19, 2021
యూఏఈ: ప్రమాదం జరిగిన ప్రాంతాల్లో గుమికూడినా, ఆ సంఘటనను ఫొటోలు, వీడియోల్లో చిత్రీకరించినా జరీమానా ఎదుర్కోవాల్సి వస్తుందని అబుదాబీ పోలీసులు హెచ్చరించారు. గుమికూడరాదన్న నిబంధనను ఉల్లంఘిస్తే 1,000 దిర్హాముల జరీమానా, ఫొటోలు లేదా వీడియోలు తీసి, సోషల్ మీడియాలో పోస్టు చేస్తే 150,000 దిర్హాముల జరీమానా ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రమాదం జరిగిన ప్రాంతాల్లో గుమి కూడటం అనేది యూఏఈలో చట్ట వ్యతిరేకం.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!







