జూన్లో రెండు కొత్త దుబాయ్ మెట్రో స్టేషన్లు ప్రారంభం
- May 22, 2021
దుబాయ్: జూన్ 1న రెండు కొత్త దుబాయ్ మెట్రో స్టేషన్లు ప్రారంభం కానున్నాయి. దుబాయ్ ఇన్వెస్టిమెంట్ పార్క్ స్టేషన్ మరియు ఎక్స్పో 2020 స్టేషన్లు జూన్ 1 నుంచి అందుబాటులోకి రానున్నాయి. రూట్ 2020 ప్రారంభించిన ఆరు నెలల తర్వాత వీటిని అందుబాటులోకి తెస్తున్నారు. 2021 జనవరి 1న ఈ రూటులో తొలి ప్రయాణం ప్రారంభమైంది. అప్పట్లో జబెల్ అలి, ది గార్డెన్స్, ది డిస్కవరీ గార్డెన్స్ మరియు అల్ ఫుర్జాన్ స్టేషన్లు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. అక్టోబర్ 1న అధికారిక పబ్లిక్ ఓపెనింగ్ తర్వాతే ఎక్స్పో 2020కి మెట్రో సర్వీసు అందుబాటులోకి వస్తుంది.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









