CBSE స్కూల్స్ లోని గ్రేడ్ 12 విద్యార్ధులకు మాక్ ఎగ్జామ్స్
- May 23, 2021
యూఏఈ: గ్రేడ్ 12 విద్యార్ధులకు అకాడమిక్ పరీక్షలు నిర్వహించేందుకు సన్నద్ధం అవుతున్న యూఏఈలోని CBSE స్కూల్స్..అంతకుముందు విద్యార్ధులకు మాక్ ఎగ్జామ్స్ నిర్వహించాలనే యోచనలో ఉంది. అకాడమిక్ ఇయర్ ఎగ్జామ్స్ లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఉండేలా ఆన్ లైన్ మాక్ టెస్టులు నిర్వహణ అవసరమని భావిస్తోంది. ఇదిలాఉంటే..కోవిడ్ తీవ్రత నేపథ్యంలో భారత్ లో ఎగ్జామ్స్ ను CBSE బోర్డు రద్దు చేయనున్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే..దీనిపై జూన్ 1న స్పష్టత రానుంది. ఈ నేపథ్యంలోనే యూఏఈలోని CBSE స్కూల్స్ నిర్వాహకులు గ్రేడ్ 12 విద్యార్ధులకు ఆన్ లైన్ మాక్ టెస్ట్ నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది.
తాజా వార్తలు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!
- ఒమాన్ రియాల్ కు అగౌరవం..మహిళ అరెస్ట్..!!
- జనవరి 15 వరకు 36 నివాస ప్రాంతాలలో రోడ్ పనులు..!
- ఖతార్ లో 50వేలమంది విద్యార్థులకు టీడీఏపీ వ్యాక్సిన్..!!
- ప్రభుత్వ-ప్రైవేట్ జాయింట్ ఆర్థిక కమిటీ సమావేశం..
- మంత్రులు, కార్యదర్శుల మీటింగ్లో సీఎం చంద్రబాబు సీరియస్..
- PSLV-C62 సిగ్నల్ కట్.. సగం దూరం వెళ్లాక..







