తెలంగాణ కరోనా అప్డేట్
- May 23, 2021
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 42,526 కరోనా టెస్టులు చేయగా 2,242 కేసులు నమోదయ్యాయి.తాజా కేసుల కలిపి రాష్ట్రంలో కరోనా కేసులు సంఖ్య 5,53,277కి చేరింది. ఇక మరోవైపు కరోనా మహమ్మారికి మరో 19 మంది మృతి చెందారు. దీనితో మొత్తం మృతుల సంఖ్య 3,125కి పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 40,489 యాక్టివ్ కేసులున్నాయి. ఇక 4,693 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్ఛార్జి అయ్యారు. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 343 కేసులు వచ్చాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్లో విదేశీ వర్సిటీలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







