ఫ్లైట్ బుకింగ్స్ లో మార్పులను జూన్ 30 వరకు పొడిగించిన ఎయిర్ ఇండియా
- May 28, 2021
న్యూ ఢిల్లీ: కోవిడ్ మహమ్మారి పరిస్థితుల నేపథ్యంలో ఎయిర్ లైన్స్ ట్రావెల్ ప్లాన్ లో ఇబ్బందులు నెలకొన్న విషయం తెలిసిందే. విమన సర్వీసుల రద్దు నేపథ్యంలో అప్పటికే టికెట్ కొనుగోలు చేసిన ప్రయాణికుల కోసం ఎయిర్ ఇండియా టికెట్ ఛేంజ్ ఆఫర్ ను జూన్ 30 వరకు పొడిగించింది. గడువులోగా విమాన సర్వీసులు ప్రారంభం అయితే..ఒక సారి విమాన టికెట్ తేది, ఫ్లైట్ నెంబర్ ఉచితంగా మార్చుకునేందుకు అవకాశం ఉంటుంది. అలాగే డొమస్టిక్ నెట్వర్క్ లో కూడా మార్పులు చేసుకోవచ్చు. ఈ మేరకు ట్విట్టర్ అకౌంట్లో ఎయిరిండియా వివరాలు వెల్లడించింది.
మరిన్ని వివరాలకు ఈ క్రింద లింకు క్లిక్ చెయ్యండి.
http://www.airindia.in/International-Refunds-And-Travel-Waiver.htm
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







