ఫ్లైట్ బుకింగ్స్ లో మార్పులను జూన్ 30 వరకు పొడిగించిన ఎయిర్ ఇండియా
- May 28, 2021న్యూ ఢిల్లీ: కోవిడ్ మహమ్మారి పరిస్థితుల నేపథ్యంలో ఎయిర్ లైన్స్ ట్రావెల్ ప్లాన్ లో ఇబ్బందులు నెలకొన్న విషయం తెలిసిందే. విమన సర్వీసుల రద్దు నేపథ్యంలో అప్పటికే టికెట్ కొనుగోలు చేసిన ప్రయాణికుల కోసం ఎయిర్ ఇండియా టికెట్ ఛేంజ్ ఆఫర్ ను జూన్ 30 వరకు పొడిగించింది. గడువులోగా విమాన సర్వీసులు ప్రారంభం అయితే..ఒక సారి విమాన టికెట్ తేది, ఫ్లైట్ నెంబర్ ఉచితంగా మార్చుకునేందుకు అవకాశం ఉంటుంది. అలాగే డొమస్టిక్ నెట్వర్క్ లో కూడా మార్పులు చేసుకోవచ్చు. ఈ మేరకు ట్విట్టర్ అకౌంట్లో ఎయిరిండియా వివరాలు వెల్లడించింది.
మరిన్ని వివరాలకు ఈ క్రింద లింకు క్లిక్ చెయ్యండి.
http://www.airindia.in/International-Refunds-And-Travel-Waiver.htm
తాజా వార్తలు
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..
- ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్..
- కాలిఫోర్నియా లాంగ్ బీచ్లో కాల్పుల కలకలం
- ఉమ్ రామూల్, అల్ బర్షాలోని ఆర్టీఏ కేంద్రాలు అప్గ్రేడ్
- దుబాయ్ కు పోటెత్తుతున్న భారతీయులు..!
- సౌదీ రాజుకు HM సుల్తాన్ సంతాపం
- టాప్ 20 ప్రపంచ కార్ మార్కెట్లలో సౌదీ అరేబియా
- ఇన్వెస్ట్ స్కామ్..బౌన్స్ చెక్కు జారీ చేసిన వ్యక్తికి జైలు శిక్ష
- యూఏఈలో వేసవి ప్రారంభం వరకు వర్షాలు..!
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..