జరిమానాలపై 50 శాతం డిస్కౌంట్
- May 28, 2021
అజ్మన్: అజ్మన్ క్రౌన్ ప్రిన్స్ అలాగే అజమ్మన్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఛైర్మన్ షేక్ అమ్మార్ బిన్ హుమైద్ అల్ నుయైమి ఆదేశాల మేరకు మునిసిపాలిటీ అండ్ ప్లానింగ్ డిపార్టుమెంట్ (అజ్మన్), కంపెనీలు, సంస్థలు, వ్యక్తులకు జరిమానాలపై 50 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నారు. 2008, జనవరి 1 నుంచి 2021 మే 16 మధ్య కాలంలో జారీ చేయబడిన జరీమానాలకు ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. డిపార్టుమెంట్ ఛైర్మన్ షేక్ రషీద్ బిన్ హుమైత్ అల్ నౌమి మాట్లాడుతూ, పెట్టుబడిదారులకు ప్రోత్సాహమిచ్చే వాతావరణాన్ని మరింత మెరుగు పరిచేందుకు కరోనా నేపథ్యంలో అన్ని అవకాశాల్నీ పరిశీలించి, మేలైన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు చెప్పారు. స్థానిక వ్యాపారాలకు మద్దతునివ్వడం సహా అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!







