భారత్ మినహా 11 దేశాలపై ట్రావెల్ బ్యాన్ ఎత్తివేత
- May 30, 2021
సౌదీ: కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో వైరస్ ఉద్ధృతి ఎక్కువగా ఉన్న దేశాలపై విధించిన ట్రావెల్ బ్యాన్ను ఎత్తివేస్తున్నట్లు సౌదీ ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 11 దేశాలపై నిషేధాన్ని తొలిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జర్మనీ, యునైటెడ్ స్టేట్స్, ఐర్లాండ్, ఇటలీ, పోర్చుగల్, యునైటెడ్ కింగ్డమ్, స్వీడన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, జపాన్ దేశాల ప్రయాణికులకు ఆదివారం(మే 30) నుంచి ప్రవేశం కల్పించనున్నట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ నుంచి విశ్వనీయ సమాచారం. అయితే...ట్రావెల్ బ్యాన్ ఎత్తివేసినా ఆయా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు క్వారంటైన్ ప్రొసిజర్ పాటించాల్సి ఉంటుంది. ఇదిలాఉంటే..కోవిడ్ ఉద్ధృతి కొనసాగుతున్న భారత్ పై మాత్రం ట్రావెల్ బ్యాన్ యథావిధిగా కొనసాగనుంది. భారత్ తో పాటు ఈజిప్ట్, టర్కీ, లెబనాన్, అర్జెంటీనా, పాకిస్తాన్, ఇండోనేషియా, సౌతాఫ్రికాలపై ట్రావెల్ బ్యాన్ కంటిన్యూ కానుంది.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







