జూన్ 1 నుంచి మధ్యాహ్నం వర్క్ బ్యాన్ అమలు చేయనున్న కువైట్
- May 31, 2021కువైట్: కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ (పిఎఎమ్), జూన్ 1 నుంచి ఆగస్టు చివరి వరకు మధ్యాహ్నం వర్క్ బ్యాన్ అమలు చేయనున్నట్లు వెల్లడించింది. మధ్యాహ్నం వర్క్ బ్యాన్ విషయంలో ఎలాంటి ఉల్లంఘనలకు తావు లేకుండా ఇప్పటికప్పుడు అథారిటీస్ తనిఖీలు నిర్వహిస్తుంటాయి. తీవ్రమైన ఉష్ణోగ్రతల నేపథ్యంలో కార్మికులకు అనారోగ్య సమస్యలు రాకుండా ఎండ సమయంలో వర్క్ బ్యాన్ విధిస్తున్నారు. యజమానులు పూర్తిస్థాయిలో నిబంధనల్ని పాటించాలని, లేబర్ చట్టాన్ని గౌరవించాలని అథారిటీస్ స్పష్టం చేశాయి.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు