నేటి నుంచి పాస్‌పోర్టు సేవ‌లు పునఃప్రారంభం!

- June 01, 2021 , by Maagulf
నేటి నుంచి పాస్‌పోర్టు సేవ‌లు పునఃప్రారంభం!

హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా పాస్‌పోర్ట్‌ కార్యాలయాల్లో సేవలను మంగళవారం నుంచి  పునఃప్రారంభించనున్నారు.హైదరాబాద్‌(బేగంపేట్‌, అమీర్‌పేట్‌,టోలిచౌకి), నిజామాబాద్‌, కరీంనగర్‌తో పాటు సికింద్రాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్ట్‌ కార్యాలయం, సచివాలయంలోని అటెస్టేషన్‌కేంద్రంలో ఉదయం 9నుంచి మధ్యాహ్నం 1వరకు సేవలు అందుబాటులో ఉంటాయని ప్రాంతీయ పాస్‌పోర్ట్‌ అధికారి బాలయ్య తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com