నేటి నుంచి బహిరంగ ప్రదేశాల్లో వేసవి పని గంటలు అమల్లోకి
- June 01, 2021
దోహా: మినిస్ట్రీ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ డెవలప్మెంట్, లేబర్ మరియు సోషల్ ఎఫైర్స్, నేటి నుంచి వేసవి పని గంటలు అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 15 వరకు ఈ సమ్మర్ వర్కింగ్ అవర్స్ అమల్లో వుంటాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యామ్నం 3.30 నిమిషాల వరకు వర్క్ బ్యాన్ అమల్లో వుంటుంది బహిరంగ ప్రదేశాల్లో. మే 21న క్యాబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. వేడి వాతావరణంలో నుంచి కార్మికులకు ఉపశమనం కలిగిస్తుంది ఈ నిర్ణయం. ప్రతి యజమానీ ఈ నిబంధనని తప్పక పాటించాల్సి వుంటుంది. ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ, ఉల్లంఘనులపై కఠిన చర్యలు తీసుకుంటారు అధికారులు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







