వర్కర్ల కోసం ఎట్టకేలకు భూసరిహద్దులను తెరిచిన ఒమన్
- June 03, 2021
ఒమన్: కోవిడ్ తీవ్రత తగ్గుముఖం పడుతుండటంతో భూసరిహద్దుల ద్వారా ప్రయాణాలకు అనుమతించాలని ఒమన్ నిర్ణయించింది.జీసీసీ దేశాల నుంచి వచ్చే వర్కర్లను
ల్యాండ్ బోర్డర్ ద్వారా దేశంలోకి అనుమతించనున్నట్లు సుప్రీం కమిటీ స్పష్టం చేసింది. అయితే...ఒమన్ కు వచ్చే కార్మికులు తాము ఎక్కడ పని చేస్తున్నారో ధృవపత్రాలను చూపించాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే...మసీదుల్లో రోజువారీ ప్రార్థనలకు కూడా సుప్రీం కమిటీ ఆమోదం తెలిపింది. అయితే..వంద మందికి మించి అనుమతించొద్దని షరతు విధించింది. మసీదుల్లో శుక్రవారం ప్రార్థనలపై మాత్రం నిషేధం కొనసాగనున్నట్లు స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







