మ్యజియంలు, సాంస్కృతిక కేంద్రాల పునఃప్రారంభం
- June 08, 2021
కువైట్: కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, జూన్ 13 ఆదివారం నుంచి మ్యజియంలు అలాగే సాంస్కృతిక కేంద్రాల్ని తిరిగి తెరిచేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. సైంటిఫిక్ సెంటర్, అబ్దుల్లా అల్ సలెం కల్చరల్ సెంటర్ అలాగే జబెర్ అల్ అహ్మద్ కల్చరల్ సెంటర్ అలాగే పబ్లిక్ మ్యూజియంలు, నేషనల్ లైబ్రరీ మరియు ప్రైవేటు మ్యూజియంలు తెరచుకోనున్నాయి. కరోనా నేపథ్యంలో ఫేస్ మాస్క్ ధరించడం సహా పలు నిబంధనల్ని తప్పనిసరిగా పాటించాల్సి వుంటుంది సందర్శకులు.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







