భారత్-యూఏఈ విమానాల రద్దును కొనసాగిస్తున్న ఎమిరేట్స్
- June 10, 2021యూఏఈ: యూఏఈ ప్రభుత్వం భారత్ నుంచి విమానాల రాకపోకలపై ఉన్న నిషేధాన్ని జూలై 6 వరకు పొడిగించిన విషయం తెలిసిందే.ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ విమానయాన సంస్ధ కూడా పొడిగింపుని వెల్లడించింది.భారత్లో కరోనా కేసుల విజృంభణ నేపథ్యంలో ఏప్రిల్ 24న విమానయానం పై విధించిన నిషేధాన్ని యూఏఈ ఇప్పటివరకు రెండు సార్లు పొడిగించింది.ప్రస్తుతం దుబాయ్ నుంచి భారత్కు విమానాలు వెళ్లడానికి అనుమతి ఉన్నప్పటికీ భారత్ నుంచి మాత్రం విమానాల రాకపై నిషేధం ఉంది. కేవలం దౌత్యవేత్తలు, యూఏఈ పౌరులు,ఎంపిక చేసిన గోల్డెన్ వీసా హోల్డర్లను మాత్రమే తిరిగొచ్చేందుకు అనుమతిస్తున్నారు.విమానాల అప్డేట్ కొరకు http://www.emirates.com వెబ్సైట్ లో చూడవలసిందిగా ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ