పని ప్రాంతాల్లో తనిఖీలు మొదలు పెట్టిన మినిస్ట్రీ ఆఫ్ లేబర్
- June 10, 2021మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ లేబర్, సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వీడియోలపై స్పష్టతనిచ్చింది. పలు ప్రైవేటు సెక్టార్ కంపెనీల్లో ఉల్లంఘనలకు పాల్పడిన వలసదారులైన ‘వర్క్ ఫోర్స్’ని కార్యాలయాల నుంచి తొలగించే దిశగా అధికారులు చేపడుతున్న తనిఖీలకు సంబంధించిన వీడియోలవి. అయితే, ఆ వీడియోలు పాతవనీ, కానీ.. అందులోని విషయాల పట్ల అవగాహన కలిగేలా వీటి గురించి ప్రచారం నిర్వహఇంచడం మంచి పనేనని మినిస్ట్రీ పేర్కొంది. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తనిఖీ టీమ్స్.. తనిఖీలు నిర్వహించేందుకు సిద్ధంగా వున్నాయని, ఉల్లంఘనుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని అథారిటీస్ పేర్కొన్నాయి. ఆయా వీడియోలు ఎప్పటివన్నది తేల్చడం కష్టమైన ప్రక్రియగా అథారిటీస్ అభివర్ణించాయి.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం