అమెరికాలో బాలు పాటకు పట్టాభిషేకం
- June 11, 2021వంశీ గ్లోబల్ అవార్డ్స్ ఇండియా,తెలుగు కళాసమితి ఒమన్,సంతోషం ఫిలిం న్యూస్,శారద ఆకునూరి అమెరికా ఆధ్వర్యంలో 75వ జయంతి సందర్భంగా 10 మంది గాయకులచే 75 పాటలతో బాలు పాటకు పట్టాభిషేకం జరగబోతుంది.
ఆదివారం 13 జూన్ సాయంత్రం భారత కాలమానం ప్రకారం సాయంత్రం 06:00 గంటలకు టెక్సాస్ /హ్యూస్టన్ అంతర్జాలం వేదికగా ప్రముఖ గాయని అమెరికా గాన కోకిల శారద ఆకునూరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.సంతోష్ ఫిలిం న్యూస్.,TRINET,తెలుగు కళాసమితి ఒమన్ ద్వారా ప్రసారం చేయబడుతుంది.
అతిధులుగా,సినీ దర్శకులు రేలంగి నరసింహారావు,సినీ సంగీత దర్శకులు సాలూరి వాసు రావు,మాధవపెద్ది సురేష్,వీణాపాణి,సినీ గీత రచయతలు భువన చంద్ర,సిరాశ్రీ
రవిప్రకాష్,UK నుండి డా.నగేష్ చెన్నుపాటి,సురేష్ కొండేటి,ఒమన్ నుండి అనిల్ కుమార్ కడించెర్ల,హరి వేణుగోపాల్ పాల్గొంటున్నారు.
గాయకులు రామాచారి,వినోద్ బాబు,రాము,ప్రవీణ్ కుమార్,వేణు శ్రీరంగం
సాందీప్.పవన్ చరణ్,హరి గుంట,విపంచి శశిధర్,ధనుంజయ్ బాలు 75 పాటలను మనకు వీనులవిందుగా వినిపించనున్నారు.ఈ వర్చ్యువల్ ఈవెంట్ కి మాగల్ఫ్.కామ్ మీడియా పార్టనర్ గా వ్యవహరిస్తోంది.
తాజా వార్తలు
- సౌత్ ఆఫ్రికా: లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి
- లోయలో పడిన కారు.. 10 మంది దుర్మరణం
- కాంగ్రెస్కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్తో మోదీ
- FTPC ఇండియా జాతీయ సమన్వయ కమిటీల చైర్మన్ గా గొట్టుపర్తి మధుకర్ (బాబ్జి)
- అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఆవిష్కరణ..
- వితంతువులు, అనాథలకు రాయల్ ఈద్ బహుమతులు
- రష్యా విమానాశ్రయంలో ప్రమాదం..ఎమిరేట్స్ విమానం రద్దు
- ఎక్స్పో 2023 దోహా హార్టికల్చర్లో ఒమన్కు 'బెస్ట్ పెవిలియన్ కంటెంట్' అవార్డు
- జెద్దాకు వెళ్లే ప్రయాణికులందరికీ ఫ్లూ వ్యాక్సిన్ సర్టిఫికేట్ తప్పనిసరి- ఎతిహాద్