సా. 4 గంటల నుంచి అర్థరాత్రి వరకు డ్రైవ్ త్రూ వ్యాక్సినేషన్ కేంద్రాలు
- June 11, 2021
ఖతార్: 300,000 మందికి పైగా వ్యక్తులు కోవిడ్ 19 డ్రైవ్ త్రూ వ్యాక్సినేషన్ సెంటర్ల ద్వారా లబ్ది పొందినట్లు మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పేర్కొంది. కాగా, జూన్ 13 నుంచి ఈ కేంద్రాల పనివేళల్ని నియంత్రిస్తున్నట్లు మినిస్ట్రీ వివరించింది. అత్యంత వేడి వాతావరణం మొదలవుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి అర్థరాత్రి వరకు ఇకపై డ్రైవ్ త్రూ సెంటర్లు పని చేయనున్నాయి. డ్రైవ్ త్రూ వ్యాక్సినేషన్ కేంద్రాలు కేవలం రెండో డోసుల్ని మాత్రమే ఇస్తున్నాయి. ఇప్పటివరకు మినిస్ట్రీ వెల్లడించిన వివరాల ప్రకారం 1,176,240 మంది రెండు డోసుల వ్యాక్సిన్ పొందారు. గడచిన 24 గంటల్లో 19015 వ్యాక్సిన్లను అందించారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







