ఎంట్రీ బ్యాన్ బాధితులకు విజిట్ వీసా పొడిగింపు
- June 12, 2021
సౌదీ అరేబియా: ఎంట్రీ బ్యాన్ కారణంగా ఇబ్బంది పడుతున్న 20 దేశాలకు చెందిన ప్రయాణీకులకు విజిట్ వీసా పొడిగింపును మంజూరు చేస్తూ సౌదీ అరేబియా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎలక్ట్రానిక్ సర్వీస్ ప్రారంభించింది. జులై 31 వరకు ఉచితంగానే ఈ వీసాలను పొడిగిస్తారని మినిస్ట్రీ వెల్లడించింది. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ సహకారంతో ఈ ఎలక్ట్రానిక్ సర్వీసుని అందుబాటులోకి తెచ్చారు. మినిస్ట్రీ ఈ-వీసా సర్వీసెస్ వేదిక ద్వారా లబ్దిదారులు ఈ సర్వీసు పొడిగింపుని వినియోగించుకోవచ్చు.
తాజా వార్తలు
- ఖతర్లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..
- ఘనంగా జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్ వేడుక
- హార్ముజ్ జలసంధిని తెరిచిన ఇరాన్
- సీఎం చంద్రబాబు నాయుడుతో డా. శ్రీధర్ బెవర భేటీ
- ఫుజైరా రూలర్ తో యూఏఈ అధ్యక్షుడు భేటీ.. ఫుజైరా పోర్ట్ పరిశీలన
- ఎన్డీఏకి ఎదురుదెబ్బ..వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్గా అనిల్ చంద్ర పునేఠా నియామకం









