'సర్కారు వారి పాట' అప్‌డేట్స్ అప్పుడే ప్రకటిస్తాం..

- June 12, 2021 , by Maagulf
\'సర్కారు వారి పాట\' అప్‌డేట్స్ అప్పుడే ప్రకటిస్తాం..

హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్‌బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ చిత్రం 'సర్కారు వారి పాట'. మైత్రీ మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ మూవీ షూటింగ్ ఆగిపోయిన విషయం తెలిసిందే. కాగా 'సర్కారు వారి పాట' షూటింగ్ తిరిగి ప్రారంభించిన తర్వాత ఈ మూవీకి సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ అధికారికంగా ప్రకటిస్తామని. అప్పటివరకు కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ సురక్షితంగా ఉండండి" అని చిత్ర యూనిట్ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com