ట్రీ ప్లాంటింగ్ వర్క్షాప్ని ఎంజాయ్ చేస్తున్న షార్జా గర్ల్స్
- March 07, 2016
షార్జా గర్ల్ గైడ్స్ (ఎస్జిజి) ట్రీ ప్లాంటింగ్ వర్క్షాపప్ని ఏర్పాటు చేశారు. మొక్కల పెంపకం పట్ల ఆవశ్యకతను పెంచడం ఈ వర్క్ షాప్ ఉద్దేశ్యం. 'గ్రో ఎ ఘాఫ్' వర్క్ షాప్ ఎస్జిజి హెడ్ క్వార్టర్స్లో గౌమ్బుక్ అనే ఎన్జిఓ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కల పెంపకం తప్పనిసరి అని ఈ సందర్భంగా పలువురు తఅభిప్రాయపడ్డారు. గివ్ ఎ ఘాఫ్ ట్రీ ప్లాంటింగ్ ప్రోగ్రామ్ను ఈ సందర్భంగా గౌమ్బుక్ లాంఛ్ చేసింది. ఘాఫ్ ట్రీస్ని పెంచి, వాటిని పంపకాల కోసం వినియోగించడం ఈ ప్రోగ్రామ్ ఉద్దేశ్యం. యూఏఈ మరియు గల్ఫ్ రీజియన్లో ఘాఫ్ ట్రీస్ చారిత్రక నేపథ్యాన్ని కలిగి ఉన్నాయి. 7 నుంచి 15 ఏళ్ళ మధ్య వయసున్న సుమారు 100 మంది గర్ల్స్ అలాగే 50 మంది రిప్రెజెంటేటివ్స్ ప్రైవేటు ప్రభుత్వ సెక్టార్స్ నుంచి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
తాజా వార్తలు
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు







