12 మంది ప్రముఖులకు 3 మిలియన్ సౌదీ రియాల్స్ జరిమానా
- June 14, 2021సౌదీ అరేబియా: సోషల్ మీడియా ప్రముఖులు 12 మంది వ్యక్తులకు భారీ జరిమానా విధించినట్లు సౌదీ అరేబియా జనరల్ అథారిటీ ఫర్ ఆడియో విజువల్ మీడియా వెల్లడించింది. మొత్తం 3,050,000 సౌదీ రియాల్స్ జరిమానా, ఆ ప్రముఖులకు విధించారు. కరోనా నిబంధనల్ని ఉల్లంఘించినట్లు వీరిపై అభియోగాలు మోపబడ్డాయి. ఓ కాస్మోటిక్ ప్రొడక్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా, ఈ ఉల్లంఘన చోటు చేసుకుంది. ఉల్లంఘనకు పాల్పడిన వారిలో ఏడుగులు సౌదీలు, ఐదుగురు నివాసితులు ఉన్నారు. 50,000 నుండి 300,000 సౌదీ రియాల్స్ వరకూ ఆయా వ్యక్తులకు జరిమానా విధించారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు