ఒమన్ లో 300 కి పైగా నీట మునిగిన కేసుల నమోదు..
- June 14, 2021మస్కట్: సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ అథారిటీ (సిడిఎఎ) 2020 సంవత్సరంలో 300 కి పైగా నీట మునిగిన ఘటనలకు సంబంధించిన కేసుల్ని డీల్ చేసింది. మొత్తం 361 ఘటనలు జరిగాయి. 2019 లో ఈ సంఖ్య 369. వ్యాలీలు, డ్యాంలు, నీటి కొలనులు, ఈత కొలనులు, సముద్ర తీర ప్రాంతాల్లో ఈ ఘటనలు జరిగాయి. ప్రజా భద్రతా నిబంధనలు పాటించకపోవడం వల్లే ఈ ఘటనలు జరిగాయి. ప్రమాదాల నివారణకు ప్రతీ ఒక్కరూ భద్రతా నిబంధనలు పాఠించాలి.
తాజా వార్తలు
- 202 మంది బెగ్గర్స్ అరెస్ట్.. విజిట్ వీసా హోల్డర్లే అధికం
- కువైట్ సమాచార శాఖ మంత్రితో భారత రాయబారి భేటీ
- బైట్ అల్ఘాషమ్ దార్అరబ్ ప్రైజ్ కు దరఖాస్తుల ఆహ్వానం
- ఖతార్లో అంతర్జాతీయ నగదు బదిలీపై రుసుములు పెంపు
- పాలస్తీనా భూమి ఆక్రమణ.. తీవ్రంగా ఖండించిన సౌదీ అరేబియా
- పిల్లలకు సోషల్ మీడియా వినియోగం పరిమితం చేయాలా?
- GCC దేశాల కోసం ఇ-వీసాలు.. వ్యాలిడిలీ, డాక్యుమెంట్ ప్రాసెస్
- వార్షిక సౌదీ గ్రీన్ ఇనిషియేటివ్ డే.. లక్ష్యాలను ప్రకటించిన సౌదీ అరేబియా
- అజాన్ లేదా ప్రార్థనల పై తప్పుడు ప్రచారం.. ఖండించిన షార్జా
- విదేశీ కంపెనీలలో పౌరుల నియమకం..ఒమన్ కీలక ఉత్తర్వులు