12 మంది ప్రముఖులకు 3 మిలియన్ సౌదీ రియాల్స్ జరిమానా
- June 14, 2021సౌదీ అరేబియా: సోషల్ మీడియా ప్రముఖులు 12 మంది వ్యక్తులకు భారీ జరిమానా విధించినట్లు సౌదీ అరేబియా జనరల్ అథారిటీ ఫర్ ఆడియో విజువల్ మీడియా వెల్లడించింది. మొత్తం 3,050,000 సౌదీ రియాల్స్ జరిమానా, ఆ ప్రముఖులకు విధించారు. కరోనా నిబంధనల్ని ఉల్లంఘించినట్లు వీరిపై అభియోగాలు మోపబడ్డాయి. ఓ కాస్మోటిక్ ప్రొడక్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా, ఈ ఉల్లంఘన చోటు చేసుకుంది. ఉల్లంఘనకు పాల్పడిన వారిలో ఏడుగులు సౌదీలు, ఐదుగురు నివాసితులు ఉన్నారు. 50,000 నుండి 300,000 సౌదీ రియాల్స్ వరకూ ఆయా వ్యక్తులకు జరిమానా విధించారు.
తాజా వార్తలు
- గాల్లో ఢీకొన్నరెండు హెలీకాప్టర్లు..10 మంది మృతి
- గ్లోబల్ విలేజ్ బంపరాఫర్..ఇక వారికి ఉచితం..!
- 3వేలకు పైగా చిల్డ్రన్ స్వీట్స్ సీజ్
- బహ్రెయిన్ లో డిజిటల్ తరగతుల పొడిగింపు
- వారికి వీసా ఓవర్స్టే జరిమానాలు లేవు..!
- 'క్షమాభిక్ష'ను వినియోగించుకున్న 6,300 మంది ప్రవాసులు
- సుడాన్ ఆరోపణలను ఖండించిన యూఏఈ
- నీటి సరఫరాలో అంతరాయాలు రాకుండా జాగ్రత్త వహించాలి: ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి
- వరంగల్ విమానాశ్రయం పై కదలిక
- ఆ రాష్ట్రాలకు IMD వార్నింగ్