ఒమన్ లో 300 కి పైగా నీట మునిగిన కేసుల నమోదు..
- June 14, 2021మస్కట్: సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ అథారిటీ (సిడిఎఎ) 2020 సంవత్సరంలో 300 కి పైగా నీట మునిగిన ఘటనలకు సంబంధించిన కేసుల్ని డీల్ చేసింది. మొత్తం 361 ఘటనలు జరిగాయి. 2019 లో ఈ సంఖ్య 369. వ్యాలీలు, డ్యాంలు, నీటి కొలనులు, ఈత కొలనులు, సముద్ర తీర ప్రాంతాల్లో ఈ ఘటనలు జరిగాయి. ప్రజా భద్రతా నిబంధనలు పాటించకపోవడం వల్లే ఈ ఘటనలు జరిగాయి. ప్రమాదాల నివారణకు ప్రతీ ఒక్కరూ భద్రతా నిబంధనలు పాఠించాలి.
తాజా వార్తలు
- ఏపీలో భానుడి విశ్వరూపం, బెంబేలెత్తిపోతున్న జనం
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!
- సలాలా ఆటిజం సెంటర్.. ఆటిస్టిక్ పిల్లలకు వరం..!
- కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ
- యాంటీబయాటిక్స్ నిల్..పుకార్లను నమ్మొద్దు
- 15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ
- 'రామాయణం' షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..
- ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం