మార్చ్ 11న రానున్న 'తులసీదళం'
- March 07, 2016
ఆర్.పి. పట్నాయక్ దర్శకత్వంలో అనితా చౌదరి, దువ్వాసి మోహన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'తులసీదళం'. ఈ చిత్రం మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం సోమవారం హైదరాబాద్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా దర్శకుడు ఆర్.పి. పట్నాయక్ చిత్రం విశేషాలను పంచుకున్నారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









