మార్చ్ 11న రానున్న 'తులసీదళం'
- March 07, 2016
ఆర్.పి. పట్నాయక్ దర్శకత్వంలో అనితా చౌదరి, దువ్వాసి మోహన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'తులసీదళం'. ఈ చిత్రం మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం సోమవారం హైదరాబాద్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా దర్శకుడు ఆర్.పి. పట్నాయక్ చిత్రం విశేషాలను పంచుకున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







