దుబాయ్ డ్యూటీ ఫ్రీ ర్యాఫిల్: 1 మిలియన్ డాలర్లు గెలుచుకున్న భారత వలసదారుడు
- June 16, 2021
దుబాయ్: అబ్రహాం జోయీ అనే దుబాయ్ వాసి అయిన భారత వ్యాపారవేత్త 1 మిలియన్ డాలర్లను దుబాయ్ డ్యూటీ ఫ్రీ ర్యాఫిల్ లో గెలుచుకున్నారు. 60 ఏళ్ళ అబ్రహాం, ఓ ట్రేడింగ్ కంపెనీ నడుపుతున్నారు. మే 27న 1031 టిక్కట్టుని కొనుగోలు చేశారు. ఈ విజయం చాలా అద్భుతమని ఆయన చెప్పారు. 35 ఏళ్ళుగా దుబాయ్ వాసిగా వున్నానని చెప్పారాయన. వ్యాపారంలోనే ఈ సొమ్ముని పెడతాననీ, కొంత మొత్తం సేవా కార్యక్రమాల కోసం వినియోగిస్తాననీ బహుమతిగా లభించిన సొమ్ము పై వివరణ ఇచ్చారాయన. మూడు లగ్జరీ కార్లు కూడా ఈ ర్యాఫిల్ లో విజేతల్ని వరించాయి. సంజయ్ అస్నానీ లనే 32 ఏళ్ళ భారత జాతీయుడు ఖరీదైన మోటర్ బైక్ గెలుచుకున్నారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







