బహ్రెయిన్ స్కూల్ గార్డ్స్ని గాయపర్చిన మహిళ
- March 07, 2016
ఓ మహిళ, పబ్లిక్ స్కూల్కి చెందిన ఇద్దరు ఫిమేల్ గార్డ్స్ని కత్తితో గాయపర్చింది. స్కూల్లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ఆ మహిళ ప్రయత్నించగా, గార్డ్స్ ఆమెను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరు మహిళా గార్డ్స్కి గాయాలయ్యాయని మినిస్ట్రీ వెల్లడించింది. దాడికి యత్నించిన మహిళ పేరెంట్ కాదనీ, అలాగే స్కూల్ స్టాఫ్ కూడా కాదని ఎడ్యుకేషన్ మినిస్ట్రీ స్పష్టం చేసింది. తనతోపాటు ఓ కత్తిని తెచ్చుకోవడం ద్వారా ఆ మహిళ దాడికి ముందుగానే వ్యూహరచన చేసినట్లు అర్థమవుతుందని ప్రకటనలో పేర్కొంది ఎడ్యుకేషన్ మినిస్ట్రీ. దాడికి యత్నించిన మహిళ నుంచి కత్తిని లాక్కునేందుకు ప్రయత్నించడంతో సిబ్బందికి గాయాలయ్యాయి. గాయాలపాలైనవారిని ఆసుపత్రికి తరలించి, దాడికి యత్నించిన మహిళను అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









