శరణార్థులకు ఆహారం, వైద్య సేవల్ని అందించిన సౌదీ అరేబియా
- June 19, 2021
ఢాకా: కింగ్ సల్మాన్ హ్యుమానిటేరియన్ ఎయిడ్ మరియు రిలీఫ్ సెంటర్ (కెఎస్ రిలీఫ్), బంగ్లాదేశ్ దేశంలోని రోహింగ్యా శరణార్థులకు ఫుడ్ బాస్కెట్లను పంపిణీ చేయడం జరిగింది. ముస్లిం వరల్డ్ లీగ్ సాయంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇటీవలే కెఎస్ రిలీఫ్, 1000 ఫుడ్ బాస్కెట్లను ఢాకా జిల్లాలోని గాజి పూర్ నగరంలో శరణార్థులకు పంపిణీ చేయడం జరిగింది. 80,000 ఫుడ్ బాస్కెట్లను 500,000 రోహింగ్యా శరణార్థులకు పంపిణీ చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నారు. కాగా, కెఎస్ రిలీఫ్ క్లినిక్స్, 436 మందికి వైద్య చికిత్సలు కూడా అందించాయి జోర్డాన్ ప్రాంతంలో. ఛైల్డ్ రెస్క్యూ క్లినిక్స్ ద్వారా కూడా వైద్య సేవలు అందిస్తున్నారు. అల్ ఖౌకా ప్రాంతంలో 2,925 మందికి మొబైల్ క్లినిక్స్ ద్వారా వైద్య సేవలు అందించారు గత వారంలో. 1.47 ల్యాబ్ పరీక్షలు నిర్వహించారు. 2,449 మందికి అవసరమైన మందులు అందించారు.
తాజా వార్తలు
- ఫిలిప్పీన్స్లోని బొంగావోలో అర్ధరాత్రి మంటలు: 1,000 కి పైగా ఇళ్లు దగ్ధం
- భారతీయ ఉపాధ్యాయురాలిని అత్యుత్తమ పురస్కారంతో సత్కరించిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్..
- DPDP గడువు కుదింపుతో భారత స్టార్టప్ పర్యావరణ వ్యవస్థకు సవాళ్లు
- ఇది సభ సంప్రదాయం కాదు: స్పీకర్ ఓం బిర్లా
- ఐఐటీ హైదరాబాద్లో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు
- అక్రమ మద్యం రహిత రాష్ట్రంగా ఘనత సాధించిన ఏపీ: మంత్రి రవీంద్ర
- జర్నలిస్టుల కుటుంబాలకు అండగా మీడియా అకాడమీ..రూ.లక్ష ఆర్థిక సహాయం
- బొగ్గు గనిలో పేలుడు 10 మంది మృతి మేఘాలయలో విషాదం!
- సైబర్ మోసాలకు చెక్.. వింగో యాప్ క్లోజ్!
- స్కూల్ అడ్మిషన్స్..కొత్త కట్ ఆఫ్ తేదీ పై పేరెంట్స్ ఆందోళన..!!







