ఈపీఎఫ్ పై పన్ను ప్రతిపాదనను ఉపసంహరించుకున్నట్లు జైట్లీ...
- March 08, 2016ఈపీఎఫ్పై పన్ను ప్రతిపాదనను కేంద్రం ఉపసంహరించుకుంది. ఈ మేరకు లోక్సభలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ ప్రకటించారు. 2016-17 వార్షిక బడ్జెట్ సందర్భంగా ఈపీఎఫ్ పై పన్ను విధిస్తున్నట్లు జైట్లీ ప్రకటించిన విషయం విదితమే. బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు నుంచి అన్ని వర్గాల నుంచి విమర్శలు వెలువెత్తాయి. ఈపీఎఫ్ పై పన్ను ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. విమర్శలు భారీ స్థాయిలో వెలువెత్తడంతో ఈపీఎఫ్ పై పన్ను ప్రతిపాదనను ఉపసంహరించుకున్నట్లు జైట్లీ ప్రకటించారు.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి