మధ్యాహ్నం వర్క్ బ్యాన్: 439 ఉల్లంఘనల నమోదు
- June 22, 2021
కువైట్: పబ్లిక్ అతారిటీ ఫర్ మేన్ పవర్, 439 ఉల్లంఘనల్ని నమోదు చేసింది గత 17 రోజుల్లో. మధ్యాహ్నం వర్క్ బ్యాన్ నిర్ణయానికి సంబంధించిన ఉల్లంఘనలు ఇవి. మొత్తం 377 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. 281 కంపెనీలు ఉల్లంఘనకు పాల్పడ్డాయి. మొత్తం 439 ఉల్లంఘనల్ని నమోదు చేశారు అధికారులు. హాట్ లైన్ ద్వారా 22 ఉల్లంఘనల రిపోర్టులు అందుకోవడం జరిగింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో వలస కార్మికుల సంఘానికి కొత్త కమిటీ..!!
- ఆగస్టులో ప్రయాణికుల నుండి 2,313 ఫిర్యాదులు..!!
- ఫ్రీ జోన్ కంపెనీల కోసం దుబాయ్ కొత్త పర్మిట్..!!
- ధోఫర్ గవర్నరేట్ ప్రమాదంలో వ్యక్తి మృతి..!!
- ట్రాఫిక్ అలెర్ట్..మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ క్లోజ్..!!
- కువైట్లో అమెరికా విద్యార్థి వీసాలలో 10% తగ్గుదల..!!
- కల్తీ లిక్కర్ మాఫియా పై సీఎం చంద్రబాబు సీరియస్..
- రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి-2025 ప్రకటన..
- భారత్ లోనే తొలి డిజిటల్ ఎయిర్పోర్ట్ ప్రారంభం
- విదేశీ ఉద్యోగులకు హెచ్1బీ వీసా స్పాన్సర్ చేస్తాం: ఎన్విడియా CEO