33,000 బహ్రెయినీ దినార్ల విలువైన పొగాకు ఉత్పత్తుల స్వాధీనం, నలుగురి అరెస్ట్
- June 25, 2021
మనామా: క్యాపిటల్ పోలీస్, నిన్న నలుగురు వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. నిందితులు నిషేధిత పొగాకు ఉత్పత్తుల్ని విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు. వారి నుంచి పెద్ద మొత్తంలో పొగాకు ఉత్పత్తుల్ని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 33,000 బహ్రెయినీ దినార్లు వుంటుందని అధికారులు తెలిపారు. ఆసియా జాతీయులు కొందరు పొగాకు ఉత్పత్తుల్ని అక్రమంగా విక్రయిస్తున్నట్లు అందించిన సమాచారం మేరకు పోలీసులు అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించి నిందితుల్ని పట్టుకున్నారు.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







