వ్యాక్సినేషన్లో భారత్ మరో రికార్డ్…
- June 28, 2021
న్యూ ఢిల్లీ: భారత్ లో వ్యాక్సినేషన్ను వేగంగా అమలు చేస్తున్నారు.జూన్ 21 వ తేదీ నుంచి దేశంలో 18 ఏళ్లు నిండిన వారికి ఉచిత వ్యాక్సిన్ను అందిస్తున్నారు.రోజుకు లక్షల సంఖ్యలో వ్యాక్సిన్ను అందిస్తున్న సంగతి తెలిసిందే.ఈ ఏడాది జనవరి 16 నుంచి వ్యాక్సినేషన్ను ప్రారంభించారు.మొదట్లో మందకోడిగా సాగిన వ్యాక్సినేషన్ ప్రక్రియ కొన్ని రోజులుగా వేగంగా అమలు చేస్తున్నారు.
అయితే, వ్యాక్సినేషన్ విషయంలో భారత్ మరో కొత్త రికార్డ్ ను సాధించింది.ప్రపంచంలో అత్యధిక మందికి వ్యాక్సిన్ అందించిన దేశంగా భారత్ అవతరించింది.భారత్లో ఇప్పటి వరకు 32,36,63,297 మందికి వ్యాక్సిన్ను అందించారు.అమెరికాలో 32,33,27,328 మందికి వ్యాక్సిన్ అందించారు.భారత్, అమెరికా తరువాత ఇంగ్లాండ్,జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ దేశాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- భారత్ లోనే తొలి కారుణ్య మరణం కేసు..
- హైదరాబాద్కు 915 ఎలక్ట్రిక్ బస్సులు
- కువైట్ ఎయిర్వేస్ ప్రయాణికులకు శుభవార్త
- సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ భేటీ
- ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తే 20 శాతం డిస్కౌంట్
- పర్యాటక రంగం రాష్ట్ర ఆర్థిక ప్రగతికి గ్రోత్ ఇంజిన్: మంత్రి కందుల దుర్గేష్
- అస్సాంలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ!
- చాట్జీపీటీలో పొరపాటున కూడా వీటిని సెర్చ్ చేయకండి
- ఆర్బీఐ కొత్త రూల్స్..ఏప్రిల్ 1 నుంచి మీ డబ్బు సేఫ్..
- 11 ఏళ్ల బాలుడిని కాపాడిన మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు









