2 డోసులు తీసుకోకుంటే విదేశీ ప్రయాణాలు వదన్న ఆరోగ్యశాఖ
- June 28, 2021
యూఏఈ: కోవిడ్ వ్యాక్సిన్లలో రెండు డోసులు తీసుకున్న తర్వాతే ప్రవాసీయులు విదేశీ ప్రయాణాలు చేయాలని యూఏఈ సూచించింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వైరస్ ప్రమాదకరంగా మ్యూటేషన్ చెందుతున్న విషయాన్ని ప్రజలు దృష్టిలో ఉంచుకోవాలన్నారు. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకోవటం ద్వారా కోవిడ్ తీవ్రత నుంచి తప్పించుకునేందుకు ఆస్కారం ఎక్కువగా ఉంటుందని యూఏఈ ఆరోగ్య శాఖ అధికార ప్రతినిధి డాక్టర్ ఫరీదా అల్ హోసానీ అన్నారు. రెండు డోసులు పొందకుండా విదేశీ ప్రయాణాలు చేస్తే కోవిడ్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉదని, అందువల్ల రెండు డోసులు పూర్తి కాకుండా ప్రవాసీయులు విదేశీ ప్రయాణాలు మానుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్లో విదేశీ వర్సిటీలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







