2 డోసులు తీసుకోకుంటే విదేశీ ప్రయాణాలు వదన్న ఆరోగ్యశాఖ
- June 28, 2021
యూఏఈ: కోవిడ్ వ్యాక్సిన్లలో రెండు డోసులు తీసుకున్న తర్వాతే ప్రవాసీయులు విదేశీ ప్రయాణాలు చేయాలని యూఏఈ సూచించింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వైరస్ ప్రమాదకరంగా మ్యూటేషన్ చెందుతున్న విషయాన్ని ప్రజలు దృష్టిలో ఉంచుకోవాలన్నారు. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకోవటం ద్వారా కోవిడ్ తీవ్రత నుంచి తప్పించుకునేందుకు ఆస్కారం ఎక్కువగా ఉంటుందని యూఏఈ ఆరోగ్య శాఖ అధికార ప్రతినిధి డాక్టర్ ఫరీదా అల్ హోసానీ అన్నారు. రెండు డోసులు పొందకుండా విదేశీ ప్రయాణాలు చేస్తే కోవిడ్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉదని, అందువల్ల రెండు డోసులు పూర్తి కాకుండా ప్రవాసీయులు విదేశీ ప్రయాణాలు మానుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- భారత్ లోనే తొలి కారుణ్య మరణం కేసు..
- హైదరాబాద్కు 915 ఎలక్ట్రిక్ బస్సులు
- కువైట్ ఎయిర్వేస్ ప్రయాణికులకు శుభవార్త
- సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ భేటీ
- ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తే 20 శాతం డిస్కౌంట్
- పర్యాటక రంగం రాష్ట్ర ఆర్థిక ప్రగతికి గ్రోత్ ఇంజిన్: మంత్రి కందుల దుర్గేష్
- అస్సాంలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ!
- చాట్జీపీటీలో పొరపాటున కూడా వీటిని సెర్చ్ చేయకండి
- ఆర్బీఐ కొత్త రూల్స్..ఏప్రిల్ 1 నుంచి మీ డబ్బు సేఫ్..
- 11 ఏళ్ల బాలుడిని కాపాడిన మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు









