హజ్ యాత్రీకులందరికీ కోవిడ్ వ్యాక్సినేషన్ తప్పనిసరి: హజ్ మినిస్ట్రీ
- June 28, 2021
మస్కట్: అనుమతి పొందిన హజ్ యాత్రీకులందరూ తప్పనిసరిగా సెకెండ్ డోస్ కోవిడ్ 19 వ్యాక్సిన్ తీసుకోవాలని సౌదీ మినిస్ట్రీ స్పష్టం చేసింది. దరఖాస్తుదారులు సమీపంలోని వ్యాక్సినేషన్ కేంద్రాన్ని అపాయింట్మెంటుతో సంప్రదించాలనీ, హజ్ 2021 పర్మిట్ కంటే 48 గంటల ముందే ఈ పని చేయాలని సూచించింది.
తాజా వార్తలు
- సోషల్ మీడియాకు KYC తప్పనిసరి..
- ఏపీ ప్రజలకు హెచ్చరిక..3 నెలలు తీవ్రమైన ఎండలు, వడగాలులు..
- లేపాక్షి రాయితీ అమ్మకాలకు విశేష స్పందన
- ఆయుష్మాన్ భారత్..రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స...
- వైజాగ్ ఆర్కే బీచ్లో కేఎఫ్సీ..ఇసుకతో భారీ ‘బకెట్’ ఆవిష్కరణ!
- మహిళా రిజర్వేషన్ల బిల్లులో ఓబీసీ సబ్ కోటా తప్పనిసరి: కల్వకుంట్ల కవిత
- యురేనియం నిల్వల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- ఇరాన్కు అమెరికా పలు కీలక ప్రతిపాదనలు..అందులో ఏమున్నాయంటే?
- ఈయూ పార్లమెంట్ అధ్యక్షురాలితో జీసీసీ రాయబారులు భేటీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్ళు..హెచ్చరికలు జారీ..!!









