మున్సిపాలిటీ సిబ్బందిని ప్రాసిక్యూషన్ సిఫార్సు చేసిన నజాహా
- June 30, 2021
కువైట్: కువైట్ అవినీతి నిరోధక శాఖ- నాజాహా కువైట్ మున్సిపాలిటీ ఉద్యోగులను న్యాయ విచారణకు తరలించాలని సిఫార్సు చేసింది. అధికార పత్రాలను ఫోర్జరీ చేసినందుకు మున్సిపాలిటి సూపర్ వైజర్ తో పాటు ఇతర సిబ్బందిపై చట్టంలోని 2016, నెం.2 మేరకు విచారణ జరపాల్సిందిగా కోరింది. అయితే..ఫోర్జరీ డాక్యుమెంట్ల ప్రత్యేకతతో పాటు ఫిర్యాదుదారుల వివరాలను వెల్లడించలేదు. ఇదిలాఉంటే..ప్రభుత్వ శాఖల్లో అవినీతిని అరికట్టేందుకు తాము చిత్తశుద్ధితో ఉన్నామని నాజాహా వెల్లడించింది. అధికారులు, ప్రభుత్వ సిబ్బంది అవినీతిపై ఫిర్యాదు చేసే వారి వివరాలను తాము గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చింది.
తాజా వార్తలు
- మలేషియా: అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం
- ఇంధన ట్యాంకులో మంటలు..58 గంటల పాటు పోరాటం..!!
- వాడి అడాయ్–అల్ అమెరాత్ రహదారి పై విరిగిపడ్డ కొండచరియలు..!!
- వారంలో 5,111 మందిని బహిష్కరించిన సౌదీ అరేబియా..!!
- డ్రోన్ల వాడకాన్ని పూర్తిగా నిషేధించిన బహ్రెయిన్..!!
- పాఠశాలల పనివేళలను ప్రకటించిన ఖతార్ విద్యా మంత్రిత్వ శాఖ..!!
- మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా TFJA డైరీ, ఇన్సూరెన్స్, ఐడి కార్డ్స్ లాంచ్
- డ్రగ్ టెస్టింగ్ నిబంధనలు పాటించనందుకు దుబాయ్లో వ్యక్తికి జైలుశిక్ష..!!
- ఎస్ఆర్హెచ్ పై బెంగళూరు ఘన విజయం
- ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం..‘టీచ్ ఫర్ ఛేంజ్’









