మున్సిపాలిటీ సిబ్బందిని ప్రాసిక్యూషన్ సిఫార్సు చేసిన నజాహా
- June 30, 2021
కువైట్: కువైట్ అవినీతి నిరోధక శాఖ- నాజాహా కువైట్ మున్సిపాలిటీ ఉద్యోగులను న్యాయ విచారణకు తరలించాలని సిఫార్సు చేసింది. అధికార పత్రాలను ఫోర్జరీ చేసినందుకు మున్సిపాలిటి సూపర్ వైజర్ తో పాటు ఇతర సిబ్బందిపై చట్టంలోని 2016, నెం.2 మేరకు విచారణ జరపాల్సిందిగా కోరింది. అయితే..ఫోర్జరీ డాక్యుమెంట్ల ప్రత్యేకతతో పాటు ఫిర్యాదుదారుల వివరాలను వెల్లడించలేదు. ఇదిలాఉంటే..ప్రభుత్వ శాఖల్లో అవినీతిని అరికట్టేందుకు తాము చిత్తశుద్ధితో ఉన్నామని నాజాహా వెల్లడించింది. అధికారులు, ప్రభుత్వ సిబ్బంది అవినీతిపై ఫిర్యాదు చేసే వారి వివరాలను తాము గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చింది.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







