మెజార్టీ ముస్లిం దేశాల్లో జులై 20న ఈద్ అల్ అదా వచ్చే అవకాశం
- June 30, 2021
ఇంటర్నేషనల్ ఆస్ట్రానమీ సెంటర్ వెల్లడించిన వివరాల ప్రకారం జులై 2న ఈద్ అల్ అదా మెజార్టీ ముస్లిం దేశాల్లో వచ్చే అవకాశం వుందని తెలుస్తోంది. ఇంటర్నేషనల్ ఆస్ట్రానమీ సెంటర్ డైరెక్టర్ ఇంజనీర్ ముహమ్మద్ షావ్కత్ ఒదెహ్ ఈ విషయాన్ని వెల్లడించారు. జుల్ హిజాహ్ 1442 ఎహెచ్ నెల జులై 10వ తేదీన (శనివారం) ప్రారంభం కానుంది.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







