ఒమన్లో కొత్తగా 2009 కరోనా పాజిటివ్ కేసులు, 44 మంది మృతి
- June 30, 2021
మస్కట్: గడచిన 24 గంటల్లో ఒమన్లో కొత్తగా 2009 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 44 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 268545కి చేరుకుంది. 234861 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తంగా ఇప్పటివరకు 3100 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- మహిళల హకీ ఆసియా కప్లో ఫైనల్కు భారత్
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!
- ప్రాంతీయ పరిణామాలపై యూఎన్ సెక్రటరీ జనరల్ ఆరా..!!
- అమెరికా వైస్ ప్రెసిడెంట్ తో ఖతార్ పీఎం సమావేశం..!!
- పోలీసుల అదుపులో పలువురు మోటార్ సైక్లిస్టులు..!!
- బీసీసీఐ అధ్యక్షుడి రేస్ లో ప్రముఖ క్రికెటర్ లు?
- ఒమన్ పై పాక్ విజయం..
- భారత దేశం మొత్తం టపాసులు బ్యాన్..