ఒమన్లో కొత్తగా 2009 కరోనా పాజిటివ్ కేసులు, 44 మంది మృతి
- June 30, 2021
మస్కట్: గడచిన 24 గంటల్లో ఒమన్లో కొత్తగా 2009 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 44 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 268545కి చేరుకుంది. 234861 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తంగా ఇప్పటివరకు 3100 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- యూఏఈ పూర్తి సామర్థ్యంతో పనిచేస్తూ మరింత బలంగా ఆవిర్భవిస్తుంది: షేక్ మహమ్మద్
- దమ్మామ్, జుబైల్ పోర్టులలో ఫీజు మినహాయింపు పొడిగింపు..!!
- ప్రాంతీయ భద్రత, సముద్ర ముప్పులపై అరబ్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- మార్కెట్ స్టెబిలిటీ కోసం సీపీఏ ముమ్మర ప్రయత్నాలు..!!
- ఖతార్ లో పాస్పోర్ట్ డైరెక్టరేట్కు చెందిన 11 సేవా కేంద్రాలు, పని వేళలు..!!
- కువైట్ లో క్షిపణి, డ్రోన్ దాడుల్లో 10 మందికి గాయాలు..!!
- జెబెల్ అలీలో ప్రారంభమైన సూపర్ బజార్ హైపర్మార్కెట్..అపూర్వ ఆదరణ..!!
- ఏప్రిల్ 1 నుంచి పాన్ దరఖాస్తులో మార్పులు
- ముంబై ఇండియన్స్ కొత్త రన్ చేజ్ రికార్డు
- డిజిటల్ చెల్లింపులకు 2FA తప్పనిసరి









