ఒమన్‌లో కొత్తగా 2009 కరోనా పాజిటివ్ కేసులు, 44 మంది మృతి

- June 30, 2021 , by Maagulf
ఒమన్‌లో కొత్తగా 2009 కరోనా పాజిటివ్ కేసులు, 44 మంది మృతి

మస్కట్: గడచిన 24 గంటల్లో ఒమన్‌లో కొత్తగా 2009 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 44 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 268545కి చేరుకుంది. 234861 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తంగా ఇప్పటివరకు 3100 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com