రోజూ 1 శాతం మంది అర్హులైనవారికి వ్యాక్సినేషన్
- July 01, 2021
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వ్యాక్సినేషన్ కమిటీ సభ్యుడు డాక్టర్ ఖాలెద్ అల్ సయీద్ మాట్లాడుతూ, కువైట్ దేశంలో వ్యాక్సినేషన్ వేగంగా జరుగుతోందని పేర్కొన్నారు. గత సోమవారం 47,000 మందికి వ్యాక్సినేషన్ చేయడం జరిగిందని తెలిపారాయన. 1 శాతం కంటే ఎక్కువ అర్హులైనవారికి ప్రతిరోజూ వ్యాక్సినేషన్ చేస్తున్నారు. గర్భిణీ స్త్రీలు అలాగే పాలిచ్చే స్త్రీలకు కూడా వ్యాక్సినేషన్ అందుబాటులోకి వచ్చిందని అన్నారు. కరోనా మరణాలు పెరుగుతున్నందున, వ్యాక్సిన్ తీసుకున్నవారు కూడా కరోనా జాగ్రత్తలు పాటించాలని కోరారాయన. కాగా, డెల్టా వేరియంట్ వేగంగా విస్తరిస్తోందనీ, ప్రధానంగా వ్యాక్సిన్ పొందనివారిపై ఎక్కువ ప్రభావం చూపుతోందని తెలిపారు డాక్టర్ ఖాలెద్ అల్ జరాలియా.
తాజా వార్తలు
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం
- అంగరంగ వైభవంగా 77వ ఎమ్మీ అవార్డుల వేడుక..
- శంకర నేత్రాలయ USA దత్తత గ్రామ పోషకులకు సత్కారం
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం