యూఏఈ, వియెత్నాం, ఇతియోపియా,ఆప్గనిస్తాన్ నుంచి వచ్చేవారిపై సౌదీ అరేబియా ఎంట్రీ బ్యాన్
- July 03, 2021
సౌదీ అరేబియా: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇథియోపియా, వియెత్నాం తదితర దేశాల నుంచి వచ్చే వారికి ముందస్తు అనుమతి లేకుండా ప్రవేశానికి అర్హత లేదంటూ సౌదీ అరేబియా స్పష్టం చేసింది. జులై 4 నుంచి పైన పేర్కొన్న దేశాలతోపాటు ఆప్ఘనిస్తాన్ నుంచి వచ్చే విమానాల్ని కూడా రద్దు చేస్తున్నట్లు సౌదీ అరేబియా పేర్కొంది. జులై 4 తర్వాత పై దేశాల నుంచి వచ్చేవారికి తప్పనిసరిగా ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్ విధిస్తున్నట్లు సౌదీ తెలిపింది. ఆ రోజు కంటే ముందు వచ్చే పౌరులకు మాత్రం క్వారంటైన్ నుంచి వెసులుబాటు కల్పిస్తారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







